టీడీపీ క్యాడర్ తో పరిటాల శ్రీరామ్ మంతనాలు

3640చూసినవారు
టీడీపీ క్యాడర్ తో పరిటాల శ్రీరామ్ మంతనాలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్య కుమార్ ఏప్రిల్ 4న ధర్మవరం వస్తున్న సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో మంగళవారం పరిటాల శ్రీరామ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అందరూ ధర్మవరం మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చి సత్య కుమార్కు ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ హాజరవ్వాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్