ధర్మవరం నియోజకవర్గంలోనే ప్రజలు అక్రమ మద్యాన్ని కలిగి ఉండి నాటు సారాను తయారుచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం సెబ్ సిఐ గురు ప్రసాద్ తెలిపారు. శనివారం ధర్మవరం పట్టణంలోని సెబ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలెవరైనా అక్రమ మద్యాన్ని కలిగి ఉన్న, నాటు సారాను తయారుచేసిన కఠినంగా శిక్షిస్తామన్నారు.