కేతిరెడ్డి గెలుపు కోసం సుప్రియ ప్రచారం

51చూసినవారు
కేతిరెడ్డి గెలుపు కోసం సుప్రియ ప్రచారం
ధర్మవరం పట్టణం 21వ వార్డు ఎస్బీఐ కాలనీలో ఎమ్మెల్యే కేతిరెడ్డి సతీమణీ సుప్రియ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైసీపీ కరపత్రాలను వార్డు ప్రజలకు అందజేశారు. వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే కేతిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కత్తె ఆదిలక్ష్మి, ఇన్ఛార్జ్ కత్తే పెద్దన్నతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్