ధర్మవరానికి మే 4న కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్

72చూసినవారు
ధర్మవరానికి మే 4న కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్
ధర్మవరం పట్టణం మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో ఓబీసీల ఆత్మీయత సమావేశ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీఏ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. మే 4న కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధర్మవరానికి వస్తున్నట్లు వెల్లడించారు. మన చేనేత సమస్యలు జీఎస్టీ విధివిధానాలు వినడానికి కేంద్ర మంత్రి మన ధర్మవరం వస్తున్నారు అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్