చేనేత కుటుంబాలకు అండగా ఉంటాం: శ్రీరామ్

85చూసినవారు
చేనేత కుటుంబాలకు అండగా ఉంటాం: శ్రీరామ్
సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గత ఫిబ్రవరిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ధర్మవరంలో చేనేత కుటుంబాలను పరామర్శించారు. అధికారంలోకి రాగానే వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇందులో భాగంగానే సోమవారం టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ చేనేత కుటుంబాలను పరమర్శించారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్