ధర్మవరంలో ఈ నెల 19న చేనేత ఆత్మీయత సమావేశం

64చూసినవారు
ధర్మవరంలోని రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో ఈనెల 19న చేనేత ఆత్మీయత సమావేశ కార్యక్రమం నిర్వహిస్తామని జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయశ్రీ గురువారం పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ. చేనేత ఆత్మీయత సమావేశ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, చేనేత జోళ్ళు శాఖ మంత్రి సవిత, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పాల్గొంటారన్నారు. చేనేత సమావేశానికి ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్