గుత్తి నుంచి బేతంచర్లకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలి

76చూసినవారు
గుంతకల్లు నియోజకవర్గం గుత్తి నుంచి బేతంచెర్ల సమీపంలో ఉన్న బిల్హ స్వర్గం,వాల్మీకి కేవ్ కు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని గుత్తి కోట సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు.ఆయన మాట్లాడుతూ గుత్తి కోట నుంచి బిల్హ స్వర్గం,వాల్మీకి కేవ్స్ కు బస్సు సర్వీస్ నుఏర్పాటు చేస్తే టూరిజం అభివృద్ధి అవుతుందన్నారు.అంతేకాకుండా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు.

సంబంధిత పోస్ట్