పేలిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్

5321చూసినవారు
పేలిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్
గుత్తిలోని 220 కేవి విద్యుత్తు సబ్ స్టేషన్లో ఆదివారం రాత్రి పొటెన్షియల్ ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ కారణంగా గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ తదితర ప్రాంతాల్లో దాదాపు మూడు గంటల పాటు విద్యుత్తు సరఫరా ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిబ్బంది యుద్ధ ప్రాతిదికన మరమ్మత్తులు చేసి విద్యుత్తు సరఫరా చేశారు.

సంబంధిత పోస్ట్