కైవారం తాతయ్య 189వ సమాజ మహోత్సవం కు బయలుదేరిన భక్తులు

51చూసినవారు
కైవారం తాతయ్య 189వ సమాజ మహోత్సవం కు బయలుదేరిన భక్తులు
హిందూపురం నుండి సుమారు 300 మంది కైవారం తాతగారి జీవ సమాధి మహోత్సవం శనివారం బయలుదేరి వెళ్లారు. కైవారంలో ఆదివారం తాతయ్య 189 వ సమాధి మహోత్సవం జరుగు సందర్భంగా తాత భక్తులు భక్తిశ్రద్ధలతో హిందూపురం నుండి సద్గురు యోగి నారాయణ సేవా సమితి హిందూపురం తాలూకాలో ఉన్నటువంటి గురువులందరు బయలుదేరి వెళ్లినట్లు రవి తెలిపారు.

సంబంధిత పోస్ట్