స్వామివారికి వెండి ఆభరణాలు వితరణ

1256చూసినవారు
స్వామివారికి వెండి  ఆభరణాలు వితరణ
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం శ్రీ విద్యానగర్ లో వెలసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి దాత విజయ్ కుమార్ వెండి ఆభరణాలను బుధవారం సమర్పించారు. ఈ సందర్భంగా దాత విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యం నిమిత్తం శ్రీ విజయ కుమార్ 500 గ్రాముల వెండితో తయారుచేసిన తిరుమంజనం శంఖును ఆలయ కమిటీ సభ్యులు వెంకటేషయ్యకు బుధవారం సమర్పించారు.

ట్యాగ్స్ :