ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి నాలుగు ప్రత్యేక బస్సులు

51చూసినవారు
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి నాలుగు ప్రత్యేక బస్సులు
టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారికోసం ప్రతి నియోజకవర్గానికి నాలుగు బస్సులు కేటాయించారు. వెళ్లేవారికోసం ప్రత్యేక పాసులు జారీచేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నమే సత్యసాయిజిల్లా నుంచి బయలుదేరి వెళ్లారు. ప్రతి నియోజకవర్గానికి 300చొప్పున ప్రత్యేక పాసులు అందజేశారు. సత్యసాయిజిల్లా నుంచి 2 వేలమందికిపైగా తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్