మొబైల్ టవర్ ఎక్కిన వ్యక్తి (వీడియో)

60చూసినవారు
పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. హర్యానాకు చెందిన విక్రమ్ ధిల్లాన్ అనే వ్యక్తి మొబైల్ టవర్‌ ఎక్కాడు. పంజాబ్‌లోని మాన్సాలో అతడికి చెందిన భూమి వివాదంలో ఉంది. సీఎం భగవంత్ మాన్ తన సమస్య పరిష్కరించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని విక్రమ్ పేర్కొన్నాడు. సమస్య పరిష్కారానికి సీఎం ఓఎస్‌డీ నవరాజ్‌ బ్రార్‌ హామీనివ్వడంతో ఆ వ్యక్తి టవర్ నుంచి కిందికి దిగాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్