టెర్రరిస్ట్ ఆచూకీ చెబితే రూ.20 లక్షలు

74చూసినవారు
టెర్రరిస్ట్ ఆచూకీ చెబితే రూ.20 లక్షలు
జమ్మూకాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రయాణికుల బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది స్కెచ్‌ను పోలీసులు మంగళవారం విడుదల చేశారు. అతడి గురించి సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డు అందిస్తామని ప్రకటించారు. ఆదివారం మాతా వైష్ణో దేవి మందిరానికి 53
మంది యాత్రికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. మరో 41 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్