హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: బిఎస్పి

57చూసినవారు
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: బిఎస్పి
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జహుజన సమాజ్ పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు శ్రీరాములు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో చోటు చేసుకున్న లోపాలపై చర్చించారు. కొత్త ప్రభుత్వాలకు శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కేంద్రంగా హిందూపురం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్