ఎంసెట్లో హిందూపురం విద్యార్థి ప్రతిభ

78చూసినవారు
ఎంసెట్లో హిందూపురం విద్యార్థి ప్రతిభ
మంగళవారం వెలువడిన ఎంసెట్ ఫలితాల్లో హిందూపురం విద్యార్థికి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. సువర్ణభారతి కళాశాలకు చెందిన గగన్ శ్యామ్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 875 ర్యాంకు సాధించారు. తండ్రి ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపాల్ కాగా తల్లి గృహణి, అయితే ఇంతకు ముందు వెల వడిన జెఈఈ మెయిన్లోనే గగన్కు 6700 జాతీయ ర్యాంక్ వచ్చింది. బిట్స్ ఫిలానీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ చేయియాలని అతని కోరికన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్