మధ్యాహ్న భోజనం పరిశీలించిన అధికారులు

66చూసినవారు
మధ్యాహ్న భోజనం పరిశీలించిన అధికారులు
ఎంజీఎం పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యహ్న భోజన నిర్వహణను జిల్లా విద్యాశాఖ అధికారులు పరిశీలన చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సామ్రాజ్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారిణి మీనాక్షి, మధ్యహ్న భోజన పథకం నిర్వహణ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ, సీఎంఓ అబ్దుల్ మాలిక్ లు మధ్యహ్న భోజనాన్ని పరిశీలన చేశారు. నిర్వాహకులు వండిన భోజనం అయిపోవడంతో వారిపై మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్