క్వింటా చింతపండు రూ. 22 వేలు

1540చూసినవారు
క్వింటా చింతపండు రూ. 22 వేలు
హిందూపురం వ్యవసాయ మార్కెట్లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ. 22 వేలు పలికింది. మార్కెట్కు గురువారం 2, 311 క్వింటాళ్ల సరుకు రాగా, ఈ-నామ్ పద్ధతిలో వేలం వేసినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. అందులో కరిపులి రకం గరిష్టంగా రూ. 22 వేలు, కనిష్టంగా రూ. 9 వేలు అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 8 వేలు, కనిష్టంగా రూ. 6 వేలు, సగటున రూ. 4 వేల ప్రకారం విక్రయాలు జరిగినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్