సంపత్ కుటుంబాన్ని ఆదుకోవాలి

60చూసినవారు
సంపత్ కుటుంబాన్ని ఆదుకోవాలి
న్యాయవాది సంపత్ కుమార్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని రాజకీయ ఐక్యవేదిక నాయకులు కోరారు. గురువారం హిందూపురంలోని అర్అండ్ బీ అతిథి గృహంలో ఆర్ఎస్ పీ శ్రీనివాసులు అధ్యక్షతన రాజకీయ ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో ముందుగా ఇటీవలే హత్యకు గురయిన న్యాయవాది సంపత్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంపత్ కుమార్ దారుణ హత్యకు గురికావడం శోచనీయమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్