ఇసుక వేస్తే రాలని జనం... భారీగా హాజరైన టిడిపి శ్రేణులు

2541చూసినవారు
ఇసుక వేస్తే రాలని జనం... భారీగా హాజరైన టిడిపి శ్రేణులు
హిందూపురం పసుపుమయమైంది. శుక్రవారం సాయంత్రం పట్టణంలో ఎటు వైపు చూసినా తెలుగుదేశం, బీజేపీ, జనసేన జెండాలతో బాలయ్య జై అంటూ నినాదాలతో మార్మోగింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్న శుక్రవారం మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రం 5 కు సూగూరు ఆంజనేయస్వామి ఆలయం నుంచి భారీ ర్యాలీతో ఇందిరమ్మ సర్కిల్ వరకు సాగింది. 3కి. మి. దూరం 3గంటల సేపు పట్టింది రావడానికి .

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్