పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: ఆర్ ఎస్ యు అధ్యక్షులు

69చూసినవారు
పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: ఆర్ ఎస్ యు అధ్యక్షులు
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ దసరా సెలవులు ప్రారంభమైన కూడా పాఠశాల నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆర్ ఎస్ యు ఆధ్వర్యంలో కదిరి పట్టణంలోని తహసీల్దార్ మురళి కృష్ణ కు వినతిపత్రం ఇచ్చారు. చరణ్ మాట్లాడుతూ విద్యార్థులకు సెలవులు ఇచ్చినా కూడా వాళ్లకు స్వేచ్ఛ లేకుండా మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న యాజమాన్యంపై ఇంతవరకు మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు.

సంబంధిత పోస్ట్