మిలాద్ నబీ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ

82చూసినవారు
మిలాద్ నబీ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ
కదిరిలో సోమవారం జరిగే ఈద్ మిలాద్ నబీ పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ శ్రీలత సూచించారు. ఆమె నేడు ముస్లిం మత పెద్దలు, పీస్ కమిటీలతో సమావేశం నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టే ర్యాలీల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.

సంబంధిత పోస్ట్