కదిరిలో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు వినతి

68చూసినవారు
కదిరిలో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు వినతి
కదిరి పట్టణంలోని రాణి పేట హై స్కూల్ వద్ద శ్రీసత్య సాయి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప అధ్యక్షతన బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటాసత్యం పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బిజెపి శక్తుల నుండి దేశాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్