కదిరి డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

83చూసినవారు
కదిరి డివిజన్ నూతన కమిటీ ఎన్నిక
ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కదిరి డివిజన్ నూతన కమిటీ ఎన్నికను ఆదివారం జిల్లా అధ్యక్షులు పుల్లయ్య అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. తాలూకా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సాదిక్ వలి(వార్త), ఆర్గనైజర్ సెక్రెటరీ నరేందర్ రెడ్డి, ట్రెజరర్ జిలాన్, వైస్ ప్రెసిడెంట్. శివశంకర్, రవి, చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రభాకర్, రామ్మోహన్, అల్లా బకాష్ తోపాటు సభ్యులను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్