మహిళా పక్షపాతి జగనన్నను గెలిపించుకుందాం

81చూసినవారు
మహిళా పక్షపాతి జగనన్నను గెలిపించుకుందాం
సార్వత్రిక ఎన్నికలలో మహిళా పక్షపాతి సీఎం జగనన్నకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి ఎస్ మక్బూల్ కు మద్దతుగా ఆయన సతీమణి బి ఎస్ దిల్షాద్ పర్వీన్ ఓటర్లను కోరారు. సోమవారం కదిరి పట్టణంలోని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్నిరంగాలలో మహిళలకు పెద్ద పీట వేశారని, మహిళలుకోసం వినూత్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్