మహాత్మా గాంధీ జీవితం అందరికి ఆదర్శనీయం: ఎమ్మెల్యే

64చూసినవారు
మహాత్మా గాంధీ జీవితం అందరికి ఆదర్శనీయం: ఎమ్మెల్యే
మహాత్మా గాంధీ జీవితం అందరికి ఆదర్శనీయం అని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కదిరి పట్టణంలోని టవర్ క్లాక్ దగ్గర రాణి పేట స్కూల్ నందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం మహాత్మా గాంధీ చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎమ్మెస్ పార్థసారథి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్