పలువురు వైసీపీని వీడి టిడిపిలో చెరికలు

1053చూసినవారు
పలువురు వైసీపీని వీడి టిడిపిలో చెరికలు
నల్ల చెరువు మండలం కే పూలకుంట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు పార్టీని వీడారు. మంగళవారం కదిరి పట్టణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. వారికి పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్