త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కందికుంట

71చూసినవారు
త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కందికుంట
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం బట్రేపల్లి గ్రామ ప్రజలు నీటి సమస్యను మంగళవారం ఎమ్మెల్యే పరిష్కరించారు. గ్రామంలో త్రాగు నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పందించి తమ సొంత నిధులతో బోరును వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకి బట్రేపల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్