సచివాలయం వద్ద పెన్షన్ కోసం ఎదురుచూపులు

3304చూసినవారు
తలుపుల మండలంలో వృద్ధులు, వికలాంగులు, పెన్షన్ కోసం సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు ఎప్పుడు వచ్చి పెన్షన్లు ఇస్తారోనని ఎదురు చూస్తున్నామన్నారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చేవారని, ఎలక్షన్ కోడ్ పేరుతో సచివాలయం వద్దకెళ్లి తీసుకోవాలని చెప్పడంతో అవస్థలకు గురవుతున్నామని పెన్షనర్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్