స్మశానం రోడ్డుకు దారి ఏర్పాటు

67చూసినవారు
స్మశానం రోడ్డుకు దారి ఏర్పాటు
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా స్మశానానికి దారి లేక గ్రామస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కవిత బొజ్జన్న, అమిలినేని సురేంద్రబాబుతో చర్చించి స్మశానానికి దారి ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోళ్ల గ్రామం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్