డిక్లరేషన్ ఇచ్చి మానవత్వం నిరూపించుకోవాలి

65చూసినవారు
నారా చంద్రబాబు నాయుడి మతం కూడా మానవత్వమేనని కళ్యాణదుర్గం తెలుగు యువత నేత నీలస్వామి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు చర్చిలకు, మసీదులకు వెళ్లి అక్కడ ఉండే నియమ నిబంధనలను పాటిస్తారన్నారు. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల గుడికి వచ్చి డిక్లరేషన్ ఇచ్చి మీ మానవత్వాన్ని నిరూపించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్