కళ్యాణదుర్గం: దొడగట్ట గ్రామంలో ఘనంగా ఆవుల జాతర

68చూసినవారు
కళ్యాణదుర్గం: దొడగట్ట గ్రామంలో ఘనంగా ఆవుల జాతర
మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో ఆవుల జాతర బుధవారం ఘనంగా జరగింది. తెల్లవారుజామున జల్దీ ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ రేణుక ఎల్లమ్మ సమేతంగా ఊరేగించారు. గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ వేడుకను తిలకించారు. అనంతరం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి చుట్టూ గొర్రెలు, ఆవులను తిప్పారు. ఈ వేడుక పశుపక్షాదులకు ఎటువంటి హాని కలవకుండా క్షేమంగా ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు.

సంబంధిత పోస్ట్