ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

80చూసినవారు
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశమై.. మధ్యాహ్నం 1.30 తర్వాత ముగిసింది. కేబినెట్ నిర్ణయాలు ఇలా

1. చెత్త పన్ను రద్దుకు ఆమోదం
2. ఉచిత సిలిండర్ల పథకంపై చర్చ
3. దేవాలయాల పాలకమండలి సభ్యలు సంఖ్య 17కి పెంపు
5. ఎడ్ల బండ్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి
6. కొత్త రేషన్ కార్డులు, మద్యం పాలసీ, అసెంబ్లీ సమావేశాలు
7. పోలవరం, అమరావతి, వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకాలపై చర్చ
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్