కళ్యాణదుర్గం: వైసీపీ మాజీ ఎంపీని హెచ్చరించిన జనసేన నేత

84చూసినవారు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కళ్యాణదుర్గం జనసేన ఇంఛార్జ్ బాల్యం రాజేష్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పథకాలపై నోరు పారేసుకున్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖబడ్డార్ అంటూ ఫైర్ అయ్యారు. పనికిమాలిన మాటలతో పనిలేని మాధవ్ ప్రజా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ, పార్టీకి కానీ లేదన్నారు.

సంబంధిత పోస్ట్