కళ్యాణదుర్గం: మంత్రి నిమ్మలను కలిసిన ఎమ్మెల్యే అమిలినేని

68చూసినవారు
కళ్యాణదుర్గం: మంత్రి నిమ్మలను కలిసిన ఎమ్మెల్యే  అమిలినేని
కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అయిన బీటీపీకి హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకెళ్లేందుకు కాలువకు భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించేందుకు నిధులు కేటాయించి ఆదుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు కోరారు. మంగళవారం విజయవాడలో కలిసి బీటీపీ పనులు త్వరగా పునఃప్రారంభం అయ్యేందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్