కళ్యాణదుర్గం: కెనాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

64చూసినవారు
కళ్యాణదుర్గం: కెనాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు సాగునీరు అందించే పథకానికి నిధులు మంజూరు చేయాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మంగళవారం విజయవాడలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి కాలువ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందజేయాలని, కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్