హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కళ్యాణదుర్గం న్యాయవాదులు

54చూసినవారు
హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కళ్యాణదుర్గం న్యాయవాదులు
అనంతపురం జిల్లాలో శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిని కళ్యాణదుర్గం న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కళ్యాణదుర్గానికి అదనపు కోర్టు మంజూరు విషయం, పెండింగ్ కేసుల పరిష్కారంపై వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దేవేంద్ర, ముత్యాలప్ప, అలెగ్జాండర్, సుదర్శన్, దిలీప్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్