ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మల్లికార్జున ఖర్గే (వీడియో)

69చూసినవారు
జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనకు పార్టీ నాయకులు నీరు తాగించారు. అయినప్పటికీ ఆయన ప్రసంగాన్ని ఆపలేదు. ప్రసంగం ముగిశాక.. పార్టీ నేతలు కథువా జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఖర్గేను చేర్పించారు. చికిత్స నిమిత్తం కోలుకున్నాక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

సంబంధిత పోస్ట్