అండర్ 19హ్యాండ్ బాల్ లో సత్తాచాటిన కళ్యాణదుర్గం విద్యార్థులు

67చూసినవారు
అండర్ 19హ్యాండ్ బాల్ లో సత్తాచాటిన కళ్యాణదుర్గం విద్యార్థులు
అండర్ 19 హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కు కళ్యాణదుర్గం నార్త్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జిల్లా జట్టుకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు చల్లా కిరణ్ చౌదరి తెలియజేశారు. వారిలో శ్రీ సాయి, సాయి చరణ్, సాత్విక్ ఎంపికయ్యారన్నారు. వీరి ఎంపిక పట్ల పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్