114 చెరువులకు నీరంధించడమే మా లక్ష్యం: ఎమ్మెల్యేలు

51చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజా వేదిక వద్ద మంగళవారం ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, కాలువ శ్రీనివాసులు విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 114 చెరువులకు నీరందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశంలో తెలిపి పనులు జరగడానికి కృషి చేస్తామని తెలిపారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం చెరువులకు సాగునీరు అందించడమే మా లక్ష్యం అన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్