శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ పట్టణంలోని టిడిపి బీసీ నాయకులతో సోమవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తక్షణమే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు.