టిడిపిని గెలిపించండి ఎంపీ అభ్యర్థి బికే. పార్థసారథి

574చూసినవారు
టిడిపిని గెలిపించండి ఎంపీ అభ్యర్థి బికే. పార్థసారథి
శ్రీసత్య సాయి జిల్లా గుడిబండ మండలం బాలేపల్లి గ్రామంలో సోమవారం టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు ఎంపీ అభ్యర్థి బికే. పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బికె పార్థసారథి మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే మడకశిరకు అన్ని చెరువులకు నీళ్లు నింపుతామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్