పెన్షన్లు పంపిణీలొ జగన్ ప్రభుత్వం విఫలం

1886చూసినవారు
పెన్షన్లు పంపిణీలొ జగన్ ప్రభుత్వం విఫలం
మడకశిర పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో మంగళవారం పెన్షన్లు వృద్ధులకు అందించాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ వాలంటీర్లకు బదులుగా సచివాలయ ఉద్యోగస్తులు ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని వాలంటీర్ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు బురద చల్లడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్