చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోవడం లక్ష్యం సునీల్

582చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం గౌడ పల్లి గ్రామంలో గురువారం టిడిపి అభ్యర్థి డాక్టర్ సునీల్ మీడియాతో మాట్లాడుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్