శంకర్ నారాయణకు మద్దతుగా పలువురు పార్టీ నాయకులు సమావేశం

83చూసినవారు
శంకర్ నారాయణకు మద్దతుగా పలువురు పార్టీ నాయకులు సమావేశం
పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ, సోమందేపల్లి మండల్లాల్లో బుధవారం పెనుకొండ ఎంపీపీ గీతారామ్మోహన్ రెడ్డి, సోమందేపల్లి ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, మాజీ మండల కన్వీనర్ నారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి శంకర నారాయణని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించుకోవడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి అభిప్రాయాన్ని తెలియపరుద్దామని తీర్మానించారు.

సంబంధిత పోస్ట్