విద్యుత్ సరఫరాకు అంతరాయం

57చూసినవారు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
శ్రీసత్య సాయి జిల్లా రొద్దం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా కు అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు రొద్దకంపల్లి, నారనాగేపల్లి, యం. కొత్తపల్లి, కనుమెర, గౌరాజుపల్లి, తాడంగిపల్లి, మోపర్లపల్లి, రెడ్డి పల్లి, డొడగట్ట, గోనిమేకలపల్లి, పెద్ద గువ్వలపల్లి, చిన్నమంతూరు, పెద్ద కోడిపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్