భక్తి శ్రధ్ధలతో జలధి వేడుకలు

52చూసినవారు
సోమందేపల్లి మండల కేంద్రంలో ఆదివారం జలధి వేడుకలు ఘనంగ జరిగాయి. పీర్లసాములను భక్తులు దర్శించుకొని మోక్కుబడి చేసుకున్నారు. పీర్ల సాముల అగ్ని గుండం ప్రవేశం చూడడానికి వేలాదిగ భక్తులు తరలి వచ్చారు, ముఖ్యంగ మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి పీర్ల సాముల మీద చక్కేర, మరమరాలు, చిల్లర వేసి తమ మొక్కు బడులు చల్లించుకున్నారు. ఎస్సై విజయ్ కుమార్ గట్టి బందోబస్తు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్