ప్రజా దర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి సవిత

72చూసినవారు
ప్రజా దర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి సవిత
మంగళగిరి జాతీయ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలు నుండి వినతులను మంత్రి స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి నేరుగా సంబంధిత అధికారులతో మంత్రి మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురామ్, టీడీపీ బీసీ రాష్ట్ర ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గురుమూర్తి, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్