పోస్టల్ బ్యాలెట్ గార్డ్ ని తనిఖీ చేసిన ఎస్ ఐ రాజేష్

67చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ గార్డ్ ని తనిఖీ చేసిన ఎస్ ఐ రాజేష్
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ట్రెజరీ కార్యాలయంలో ఉన్న పోస్టల్ బ్యాలెట్ గార్డ్ ని ఎస్ ఐ రాజేష్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జాగ్రత్తల గురించి ఎస్సై రాజేష్ పోలీస్ సిబ్బందికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దాదాపీర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్