మరువపారుతున్న సోమందేపల్లి చెరువు

72చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి చెరువు బుధవారం మరువ పారింది. దీంతో ప్రజలు, రైతులు, పిల్లలు చెరువు వద్దకు చేరుకొని మరువ పారుతున్న చూసి పులకించిపోయారు. చెరువు నిండి మరువపారడంతో ఆనందం వ్యక్తం చేశారు. చాలా రోజులు తర్వాత చెరువు మరువ పారడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్