సోమందేపల్లి: పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం: టౌన్ కన్వీనర్

79చూసినవారు
సోమందేపల్లి: పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం: టౌన్ కన్వీనర్
సోమందేపల్లిలో వైసిపి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని టౌన్ గోవిందమ్మగారి శ్రీనివాసులు, ఉపాద్యక్షులు మంజునాథ్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వైయస్ ఆర్ సర్కిల్ లో వైఎస్ఆర్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గజేంద్ర, నాయకులు రమాకాంత్ రెడ్డి, వైస్ ఎంపిపి వెంకటనారాయణరెడ్డి, నరసింహమూర్తి, బ్రహ్మణపల్లి సర్పంచ్ జీలాన్, కోఆప్షన్ మెంబరు రఫిక్, ఈమాంవలి, మారుతి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్